Attend. Dharmapuri

    మహా హారతి : ధర్మపురికి త్రిదండి చిన జీయర్ స్వామి

    November 24, 2019 / 01:34 AM IST

    దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరి మహా హారతికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2019, నవంబర్ 24వ తేదీ ఆదివారం సాయంత్రం జరిపే ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్‌ స్వామి సహా పలువురు పీఠాధిపతులు హాజరకానున్నారు.

10TV Telugu News