Home » Aug 15th
దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 217పట్టణాల్లో ఉచిత వైఫై సౌకర్యం కల్పించబోతోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఇందులో మొత్తం 75జిల్లా ప్రధాన కార్యాలయాలతో పాటు 17 మునిసిపల్ కార్పొరేషన్లు ఉంటాయి.
కరోనా ఎఫెక్ట్ పంద్రాగస్టు వేడుకలపై పడింది. ఎర్రకోట నుంచి జరిగే కార్యక్రమాలను తగ్గించారు. విద్యార్థులను అనుమితించలేదు. పరేడ్ నిర్వహించడం లేదు. కొద్ది మంది అతిథులను మాత్రమే అనుమతించారు. సీటింగ్ సిస్టంలో భారీ మార్పులు చేశారు. సోషల్ డిస్టెన్స
నిరుపేదల కలలను సాకారం చేద్దామని వారికి ఇళ్ల పట్టాలను అందిస్తామని ఏపీ ప్రభుత్వం అనుకున్నా..కొన్ని అడ్డంకులు తగులుతున్నాయి. ఇళ్ల పట్టాల పంపిణీ మరోసారి వాయిదా పడింది. ఆగస్టు 15వ తేదీన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం జగన్ ప్రభుత�