Aug 15th

  • Free Wi-Fi: ఆగస్ట్ 15నుంచి ఉత్తరప్రదేశ్‌లో ఉచిత వైఫై

    July 25, 2021 / 06:50 AM IST

    దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 217పట్టణాల్లో ఉచిత వైఫై సౌకర్యం కల్పించబోతోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఇందులో మొత్తం 75జిల్లా ప్రధాన కార్యాలయాలతో పాటు 17 మునిసిపల్ కార్పొరేషన్లు ఉంటాయి.

  • ఎర్రకోట శానిటైజ్..సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ..పంద్రాగస్టు వేడుకలు

    August 15, 2020 / 07:36 AM IST

    కరోనా ఎఫెక్ట్ పంద్రాగస్టు వేడుకలపై పడింది. ఎర్రకోట నుంచి జరిగే కార్యక్రమాలను తగ్గించారు. విద్యార్థులను అనుమితించలేదు. పరేడ్ నిర్వహించడం లేదు. కొద్ది మంది అతిథులను మాత్రమే అనుమతించారు. సీటింగ్ సిస్టంలో భారీ మార్పులు చేశారు.…

  • ఏపీలో మరోసారి ఇళ్ల పట్టాల వాయిదా

    August 12, 2020 / 02:36 PM IST

    నిరుపేదల కలలను సాకారం చేద్దామని వారికి ఇళ్ల పట్టాలను అందిస్తామని ఏపీ ప్రభుత్వం అనుకున్నా..కొన్ని అడ్డంకులు తగులుతున్నాయి. ఇళ్ల పట్టాల పంపిణీ మరోసారి వాయిదా పడింది. ఆగస్టు 15వ తేదీన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని…

10TV Telugu News