Home » August 1
ఏపీలో నాలుగు నెలలుగా నిలిపివేసిన రేషన్ బియ్యం పున:పంపిణీ చేయనున్నారు. ఆగస్టు 1 నుంచి రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమురి నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి 46 లక్షల రేషన్ కార్డులుండగా కే
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఆదివారం (ఆగస్టు 1, 2021) జరుగనుంది. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది.
ఆగస్టు ఒకటవ తేదీ నుంచి దేశంలోని అనేక బ్యాంకులు లావాదేవీ నిబంధనలను మార్చబోతున్నాయి. యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్ ఆగస్టు 1వ తేదీ నుంచి లావాదేవీ నిబంధనల్లో కొన్ని మార్పులు చేయనున్నాయి. ఈ బ�