Home » Aurangzeb tomb
ఔరంగాబాద్ పేరు మార్చిన వారికి కూడా తెలుసు, ఈ దేశాన్ని 50 ఏళ్లు ఔరంగాజేబే పాలించాడని. చరిత్రలోని నిజాల్ని ఎవరూ చెరిపివేయలేరు. జైచంద్ లాంటి కొంతమంది కుట్రదారుల వల్ల ఔరంగాజేబ్ పాలన వచ్చిందని బాబాసాహేబ్ అంబేద్కర్ చెప్పారు. మరి ఆ జయచందులను ఎందుక�
మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని 5రోజుల పాటు మూసి ఉంచనున్నట్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రకటించారు. లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ పూర్తిగా ముగియకముందే తెరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.