aurn jaitley unwell

    జైట్లీ కాదు గోయల్ : బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి

    January 24, 2019 / 04:39 AM IST

    ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖ బాధ్యతలను తాత్కాలికంగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు అప్పగించారు. ఈ మేరకు 2019, జనవరి 23వ తేదీ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంటులో ఓటాన్ బడ్జెట్‌ ప్రవేశ పెట్టడాన�

10TV Telugu News