authorities alert

    High temperature : కరోనాకు తోడు ఏపీ వాసులకు మరో ముప్పు..

    April 1, 2021 / 08:03 AM IST

    కరోనాకు తోడు ఆంధ్రప్రదేశ్‌ వాసులకు మరో ముప్పు పొంచివుంది. ఏపీలో రాగల రెండు రోజుల్లో అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్‌ కె.కనకబాబు తెలిపారు.

10TV Telugu News