Auxiliary operations

    గోదావరిలో బోటు ప్రమాదం : హెలికాప్టర్లతో సహాయక చర్యలు

    September 15, 2019 / 11:13 AM IST

    తూర్పుగోదావరి జిల్లాలో బోటు ప్రమాదం జరిగింది. గోదావరి నదిలో పర్యాటక బోటు మునిగి పోయింది. మృతుల సంఖ్య ఏడుకు చేరింది. 24 మందిని రక్షించారు. బోటులో మొత్తం 61 మంది ప్రయాణికులు ఉన్నారు. సహాయక చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది.  సహాయక చర్యల �

10TV Telugu News