avataram

  • జ్ఞానానికి ప్రతీక : గాయత్రీదేవిగా దుర్గమ్మ

    October 1, 2019 / 03:08 AM IST

    విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడవ రోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ముగ్గురమ్మలగన్న మూలపుటమ్మ కనకదుర్గమ్మ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.ప్రత్యేక పూజలు…

10TV Telugu News
google preferred