AVERTED

    భారీ ఉగ్రకుట్ర భగ్నం చేసిన శ్రీనగర్ పోలీసులు

    January 16, 2020 / 03:09 PM IST

    రిపబ్లిక్ డే సమీపిస్తున్న సమయంలో శ్రీనగర్ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసినట్లు గురువారం(జనవరి-16,2020) శ్రీనగర్ పోలీసులు తెలిపారు. జనవరి 26న  శ్రీనగర్‌లో దాడికి జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు కుట్ర పన్నారు. కుట్రలో భాగస్వాములైన ఐదుగురు అనుమాని�

10TV Telugu News