Home » aviation minister
నిబంధనలకు విరుద్ధంగా విమానంలో సిగరెట్ వెలిగించుకున్నాడు బాబీ కటారియా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పేరుపొందిన అతడి అనుచిత, బాధ్యతారాహిత్య ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతడిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
ఎయిరిండియాలో 100శాతం పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది కేంద్రప్రభుత్వం. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి. ఎయిరిండియాలో పెట్టుబడులు ఉంచాలా? లేదా అనేది ఛాయిస్ అని అన్నారు. పెట్టుబడులు పూర్తి
Vijayasai Reddy’s Letter : భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన కూడా జరగలేదు. అప్పుడే ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జోరందుకుంది. విశాఖ ఎయిర్ పోర్టులో పౌర విమానయాన కార్యకలాపాలు నిలిపివేయాలని కోరుతూ విజయసాయిరెడ్డి కేంద్రానికి లేఖ రాయడం అగ్గిరాజేస�
అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించడంపై ఇవాళ(మే-23,2020)కేంద్ర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందించారు. ఆగస్టు నెలలోపు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తామని హర్దీప్ సింగ్ పూరీ శనివారం స్పష్టం చేశారు. �