Home » Avula Subba Rao
రాతపరీక్ష లేకపోవడంతో విద్యార్థుల నుంచి రావాల్సిన దాదాపు రూ.50కోట్లు ఆగిపోయాయి. దీంతో విద్యార్థుల ద్వారా ఆందోళనలు సృష్టించి ఎలాగైనా కేంద్రం పరీక్ష నిర్వహించేలా చేయాలనుకున్నాడు. అయితే, ఇక్కడే చిన్న లాజిక్ మిస్ అయ్యాడు సుబ్బారావు.
సంచలనం రేపిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసుకి సంబంధించి రెండో రిమాండ్ రిపోర్టులో ఆవుల సుబ్బారావు, శివల పేర్లు చేర్చారు పోలీసులు.