-
Home » Ayodhya Deepotsav
Ayodhya Deepotsav
అయోధ్యలో ఘనంగా దీపోత్సవం.. 25 లక్షలకు పైగా దీపాలతో గిన్నీస్ వరల్డ్ రికార్డులు!
November 3, 2024 / 05:55 PM ISTAyodhya Deepotsav : రామ మందిరం ఏర్పాటు తర్వాత తొలిసారి దీపోత్సవం వేడుకులు ఘనంగా జరిగాయి. ఒకే సమయంలో 25 లక్షలకు పైగా దీపాలను వెలిగించి మరోసారి గిన్నీస్ వరల్డ్ రికార్డును నెలకొల్పింది.
గతేడాది రికార్డ్ బ్రేక్.. అయోధ్యలో ‘దీపోత్సవ్’ ఫొటోలను ట్విటర్ లో షేర్ చేసిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే?
November 13, 2023 / 11:16 AM ISTప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ ప్రకారం.. ఇదొక అద్భుతం, మరపురాని వేడుకగా అభివర్ణించారు. మిలియన్ల దీపాలతో ప్రకాశించే అయోధ్య నగరం గొప్పదీపాల పండుగతో ..
Ayodhya Deepotsav 2022: దీపకాంతుల్లో ధగధగ మెరిసిన అయోధ్య నగరం.. దీపోత్సవ్లో పాల్గొన్న ప్రధాని మోదీ (ఫొటో గ్యాలరీ)
October 24, 2022 / 08:18 AM ISTAyodhya Deepotsav 2022: అయోధ్య నగరం దీపకాంతుల్లో ధగధగ మెరిసిపోయింది. ప్రతీయేటా దీపావళికి ముందురోజు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీపోత్సవ్ కార్యక్రమాన్నినిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో సరయు నది ఒడ్డున లక్షలాది దీపాలను వెలిగిస్తోంది. తాజాగా ఈ…
Ayodhya Deepotsav: నేడు అయోధ్యలో దీపోత్సవ్.. 18లక్షల మట్టి ప్రమిదలను వెలిగించేందుకు ఏర్పాట్లు పూర్తి.. హాజరుకానున్న ప్రధాని మోదీ..
October 23, 2022 / 09:40 AM ISTసరయూ నదీ తీరప్రాంతంలో హారతి కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రధాని మోదీ సాయంత్రం 6.30గంటల సమయంలో ఈ కార్యక్రమానికి హాజరై హారతి ఇవ్వనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. అదేవిధంగా బాణసంచాలను పెద్ద ఎత్తున…
Ayodhya Depostav : రామ జన్మభూమిలో కన్నులపండువగా దీపావళి
November 3, 2021 / 09:17 PM ISTదీపోత్సవం సందర్భంగా అయోధ్య నగరం సరికొత్త శోభను సంతరిచుకుంది. దీపోత్సవ వేడుకలో భాగంగా అయోధ్యలోని సరయూ నది ఒడ్డున మట్టి దీపాలు వెలిగించారు. సరయు నదీ తీరం
Deepotsav : అయోధ్య జిగేల్, ప్రపంచ రికార్డు
November 3, 2021 / 11:20 AM ISTశ్రీరాముని జన్మభూమి అయోధ్య నగరం ప్రపంచ రికార్డు నెలకొల్పింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్యధిక దీపాలు వెలిగించారు.