Home » Ayodhya Deepotsav 2022
Ayodhya Deepotsav 2022: అయోధ్య నగరం దీపకాంతుల్లో ధగధగ మెరిసిపోయింది. ప్రతీయేటా దీపావళికి ముందురోజు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీపోత్సవ్ కార్యక్రమాన్నినిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో సరయు నది ఒడ్డున లక్షలాది దీపాలను వెలిగిస్తోంది. తాజాగా ఈ యేడాది సరయూ నది ఒ
సరయూ నదీ తీరప్రాంతంలో హారతి కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రధాని మోదీ సాయంత్రం 6.30గంటల సమయంలో ఈ కార్యక్రమానికి హాజరై హారతి ఇవ్వనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. అదేవిధంగా బాణసంచాలను పెద్ద ఎత్తున కాల్చడంతో పాటు మ్యూజికల్