Ayodhya priest

    అయోధ్య రామాలయ పూజారి సహా 15 మంది పోలీసులకు కరోనా పాజిటివ్

    July 30, 2020 / 02:46 PM IST

    భారతదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. యూపీలోని అయోధ్యలో రామాలయ పూజారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆలయ పూజారితో పాటు మరో 15 మంది పోలీసులకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. �

10TV Telugu News