-
Home » Ayodhya priest
Ayodhya priest
అయోధ్య రామాలయ పూజారి సహా 15 మంది పోలీసులకు కరోనా పాజిటివ్
July 30, 2020 / 02:46 PM IST
భారతదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. యూపీలోని అయోధ్యలో రామాలయ పూజారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆలయ పూజారితో పాటు మరో 15 మంది పోలీసులకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. �