Home » Ayodhya Ram Mandir chief priest
మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చేతిలో బాలరాముడి విగ్రహం రూపుదిద్దుకుంది. ఈ విగ్రహం ఫోటోలను ఆలయ ట్రస్ట్ కానీ, ప్రభుత్వం కానీ అధికారికంగా విడుదల చేయలేదు.