Home » ayodhya ram temple event
Construction of Ram Mandir: సీనియర్ కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ సింగ్ రూ.లక్షా 11వేల 111రూ విరాళాన్ని నేరుగా ప్రధాని మోడీకే పంపించారు. అయోధ్యలోని రామ మందిర నిర్మాణం కోసం విరాళం ఇవ్వాలనుకున్నానని ఎక్కడ ఇవ్వాలో ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో నేరుగా ప్రధానికే పంపినట్లు మ
చంద్రకాంత్ సోమ్ పుర(77). ప్రస్తుతం దేశవ్యాప్తంగా అయోధ్య రామాలయం తర్వాత ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఇది. అయోధ్య రామ మందిరం నిర్మాణానికి నేడు(ఆగస్టు 5,2020) భూమి పూజ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో కోట్లాది మంది హిందువుల చిరకాల వాంఛ నెరవేరనుంది. అయ�