-
Home » Ayodhya Rama Mandiram
Ayodhya Rama Mandiram
Ayodhya Rama Mandiram : రామమందిర నిర్మాణానికి మరో రెండేళ్లు
July 16, 2021 / 01:28 PM IST
2023 చివరి నాటికి రామమందిర నిర్మాణం పూర్తి చేసి దర్శనాలు ప్రారంభిస్తామని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. దేవాలయం పరిసరాల్లో ఉన్న మొత్తం 70 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టే నిర్మాణాలను 2025 వరకు పూర్తి చేస్తామని తెలిపింది.