Home » ayodhya Sri rama
రామ జన్మభూమి అయిన పవిత్ర అయోధ్య నగరంలోని రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 22వతేదీన జరగనుంది. జనవరి 22వతేదీన అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ్ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రామమందిర�
అయోధ్యలో శ్రీరాముడి మందిరం అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంటోంది. రామయ్య కోసం ఎంతోమంది భక్తులు అరుదైన కానుకలను సమర్పించటానికి ఎంతో ఆర్తిగా ఎదురు చూస్తున్నారు. అటువంటివి అరుదైన కానుకల్లో 108 అడుగుల పొడువు అరుదైన అగరుబత్తీ ఆకట్టుకుంటోంది. రామయ
అయోధ్య రామయ్య త్వరలో వెండి ఊయలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అత్యంత పుణ్యమాసమైన శ్రావణమాసంలో అయోధ్య శ్రీరాముడు వెండి ఉయ్యాలలో దర్శనమిస్తారు. భక్తులు మంగళకరమైన గీతాలను ఆలపిస్తుండగా శ్రీరాముడు వెండి ఊయలలో పవళించి భక్తులకు