ayodhya Sri rama

    పవిత్ర అయోధ్య రామాలయాన్ని చూసొద్దాం రండి

    December 27, 2023 / 05:29 AM IST

    రామ జన్మభూమి అయిన పవిత్ర అయోధ్య నగరంలోని రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 22వతేదీన జరగనుంది. జనవరి 22వతేదీన అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ్‌ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రామమందిర�

    Ayodhya Ram Mandir : అయోధ్య రామయ్య కోసం 108 అడుగుల పొడవు అగరుబత్తీ .. విశేషాలు ఎన్నో

    June 24, 2023 / 10:21 AM IST

    అయోధ్యలో శ్రీరాముడి మందిరం అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంటోంది. రామయ్య కోసం ఎంతోమంది భక్తులు అరుదైన కానుకలను సమర్పించటానికి ఎంతో ఆర్తిగా ఎదురు చూస్తున్నారు. అటువంటివి అరుదైన కానుకల్లో 108 అడుగుల పొడువు అరుదైన అగరుబత్తీ ఆకట్టుకుంటోంది. రామయ

    Ayodhya Rama : 21కేజీల వెండి ఊయ‌లలో దర్శనమివ్వనున్న అయోధ్య రామయ్య

    August 12, 2021 / 11:54 AM IST

    అయోధ్య రామయ్య త్వరలో వెండి ఊయలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అత్యంత పుణ్యమాసమైన శ్రావ‌ణ‌మాసంలో అయోధ్య శ్రీరాముడు వెండి ఉయ్యాల‌లో ద‌ర్శ‌న‌మిస్తారు. భ‌క్తులు మంగ‌ళ‌క‌ర‌మైన గీతాల‌ను ఆల‌పిస్తుండగా శ్రీరాముడు వెండి ఊయలలో పవళించి భక్తులకు

10TV Telugu News