Ayodhya

    అయోధ్య రామమందిర విశేషాలను 2వేల అడుగుల లోతులో ఉంచనున్న ట్రస్టు

    July 27, 2020 / 07:06 PM IST

    ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మించనున్న శ్రీరామ మందిర విశేషాలను ప్రత్యేకంగా భద్రపరచనున్నారు. భూగర్భంలోకి రెండు వేల అడుగుల లోతులో తామ్రపత్రాలు(రాగి పలక)ను ఉంచనున్నారు. దీనిలో బంధిత చరిత్ర, తదితర వివరాలు ఉంటాయని మందిర నిర్మాణానికి సార

    రామమందిర నిర్మాణానికి తరలి వస్తున్న రామ భక్తులైన ముస్లింలు

    July 27, 2020 / 01:17 PM IST

    దశాబ్దాల తరబడి అయోధ్య రామమందిర స్ధల వివాదంలో హిందూ ముస్లింల మధ్య కోర్టుల్లో కేసులు నడిచివప్పటికీ ఆగస్టు 5న జరిగే రామ మందిరం శంకు స్ధాపనకు దేశం నలుమూలలనుంచి ముస్లింలైన రామ భక్తులు అయోధ్యకు తరలి వస్తున్నారు. రామమందిర నిర్మాణం హిందూ,ముస్లిం �

    అయోధ్య రామమందిరం డిజైన్ గురించి తెలుసా.. దశాబ్దాల పాటు చెక్కు చెదరకూడదని ఇలా..

    July 26, 2020 / 06:08 PM IST

    కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని ఆలయ నిర్మాణం కోసం దశాబ్దాల తరబడి జాప్యం జరిగినా..ఆ లోటు తీరేలా భవ్య రామాలయం నిర్మితం కాబోతోంది. అందుకే 32ఏళ్ల నాటి డిజైన్‌లో కూడా మార్పులు చేశారు. భక్తుల రద్దీని మాత్రమే కాదు. మరో వెయ్యేళ్లైనా చెక్కు చ�

    Ayodhya లో రామ జన్మ భూమి పూజ..ఆ ఛానెల్ లో లైవ్

    July 26, 2020 / 12:28 PM IST

    అయోధ్య రామ జన్మభూమికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆగస్టు 05వ తేదీన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగనుంది. మోడీతో పాటుగా…అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పంపారు. రామ జన్మ భూ�

    రోజూ 5సార్లు హనుమాన్ చాలీసా పఠిస్తే కరోనా నుంచి విముక్తి

    July 26, 2020 / 12:10 PM IST

    యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ఏం చేయాలో తెలియక వైద్యశాస్త్ర నిపుణులు తలలు పట్టుకున్నారు. మరోవైపు వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. కరోనాను ఎలా కట్టడి చేయాలో అ

    అయోధ్య రామమందిర భూమి పూజకు తేదీ ఖరారు

    July 18, 2020 / 11:22 PM IST

    అయోధ్య రామమందిర ఆలయ నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ కార్యక్రమం జరుగనుంది. ఆలయ అధికారులు, హిందుమత పెద్దలు సుదీర్ఘ చర్చల అనంతరం (జూలై 29, 2020)న భూమి పూజ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఒకవేళ అది సాధ్యం కాకపో�

    రంగంలోకి నేపాల్ పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు, రాముడి జన్మస్థలంపై అధ్యయనం

    July 18, 2020 / 11:10 AM IST

    రాముడు భారతీయుడు కాదు, నేపాలీ.. రాముడు నేపాల్ లో జన్మించాడు, నిజమైన అయోధ్య నేపాల్ లో ఉంది అంటూ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నేపాల్ ప్రధాని వ్యాఖ్యలు దుమారం రేపాయి. భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్త�

    వారణాసిలో నేపాలీకి గుండు కొట్టించి, జైశ్రీరామ్ అనాలని బలవంతం

    July 18, 2020 / 09:06 AM IST

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో దారుణం జరిగింది. కొందరు వ్యక్తులు ఓ నేపాలీని పట్టుకున్నారు. అతడికి గుండు కొట్టించారు. ఆ తర్వాత జైశ్రీరామ్ అనాలని అతడిని బలవంతం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాముడు నేప�

    UNESCO ఆధ్వర్యంలో రామ జన్మభూమిలో తవ్వకాలు సాగించాలి!

    July 15, 2020 / 06:17 PM IST

    బౌద్ధ సన్యాసులు అయోధ్యలో నిరసన చేపట్టారు. అయోధ్య జన్మభూమి బౌద్ధులకు చెందిన స్థలమని.. UNESCO దానిని తప్పక తవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ ఆఫీసు బయట ఆందోళన చేపట్టారు. రామ్ జన్మభూమి అయోధ్యలో ప్రదేశాన్ని లెవల్ చేస్తున్న�

    శ్రీరాముడు నేపాలీ..భారతీయుడు కాదు : నిజమైన అయోధ్య తమ దేశంలోనే ఉందన్న నేపాల్ ప్రధాని

    July 13, 2020 / 10:18 PM IST

    చైనా మద్దతుతో కొన్నిరోజులుగా భారత్ పట్ల వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్న నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు నేపాలీ అని, ఆయన భారతీయుడు కాదన్నారు. అసలైన అయోధ్య నేపాల్‌లోనే ఉన్నదని చెప్పారు. నేపాల్ లోన�

10TV Telugu News