Ayodhya

    అయోధ్యలో 500 గుళ్లు కట్టినా అది మసీదు స్థలమే : ఉలేమా-ఏ-హింద్‌

    December 14, 2019 / 04:00 AM IST

    అయోధ్యలో ఒకటి కాదు రెండు కాదు 500ల గుడులు నిర్మించినా అది మసీదు ప్రాంతమేనని జమియత్‌ ఉలేమా-ఏ-హింద్‌ అధినేత మౌలానా అర్షద్‌ మదనీ వ్యాఖ్యానించారు. అయోధ్య  భూమి వివాదంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.  దశాబ్దాల పాటు �

    అయోధ్యలో మందిర నిర్మాణానికి లైన్ క్లియర్..రివ్యూ పిటిషన్లు కొట్టేసిన సుప్రీం

    December 12, 2019 / 12:09 PM IST

    అయోధ్యలో రామమందిర నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. గత నెలలో అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పుని రివ్యూ చేయాలని కోరుతూ ఇప్పటివరకు దాఖలైన 18 పిటిషన్లను గురువారం (డిసెంబర్-12,2019) సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆల్ ఇండియా ముస్ల�

    అయోధ్యలో మందిరం కాంగ్రెస్ కు ఇష్టం లేదు…యోగి

    December 5, 2019 / 12:43 PM IST

    అయోధ్యలో రామమందిరం నిర్మించయడం కాంగ్రెస్,ఆర్జేడీ, జేఎంఎం పార్టీలకు ఇష్టం లేదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. అందుకే ఆ పార్టీలు ఎప్పుడూ రామ మందిరంపై పోరాడలేదని అన్నారు. అందుకనే ఈ సమస్య శతాబ్దాల కొద్దీ కోర్టులో దివాలా తీసి

    బాబ్రీ మసీదుని కూల్చిన వారందరినీ జైలుకి పంపండి

    December 4, 2019 / 02:42 PM IST

    ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చిన వారందరినీ జైలుకు పంపాలని అన్నారు. బాబ్రీ కూల్చివేత ఘటనపై

    అయోధ్య తీర్పుపై…సుప్రీంలో తొలి రివ్యూ పిటిషన్

    December 2, 2019 / 11:21 AM IST

    అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పును సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్‌ దాఖలైంది. జమైత్ ఉలేమా ఇ హింద్ సంస్థ సోమవారం సుప్రీం కోర్టులో ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. దశాబ్దాల వివాదానికి ముగింపు పలుకుతూ గత నెలలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినప్పటినుంచ�

    మళ్లీ సుప్రీంకోర్టుకు అయోధ్య వివాదం : రివ్వ్యూ పిటీషన్ వేస్తామన్న ముస్లిం లా బోర్డ్

    November 27, 2019 / 10:13 AM IST

    అయోధ్య భూ వివాదం మరోసారి సుప్రీంకోర్టు మెట్లు ఎక్కనుంది. అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని ముస్లిం  పర్సనల్ లా బోర్డ్ నిర్ణయించింది. దీంతో మరోసారి సుప్రీం కోర్టుకు అయోధ్య వివాదం రానుంది. డిసెంబర్ 9లోపు పి�

    అయోధ్యలో ఆవులకు చలికోట్లు

    November 24, 2019 / 10:45 AM IST

    అయోధ్యలో ఆవులకు చలికోట్లు పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉంటున్న ఆవులకు పత్తితో తయారుచేసిన కోట్లను ఇచ్చేందుకు సిద్ధమైంది. అయోధ్య నగర్ నిగమ్ కమిషనర్ నీరజ్ శుక్లా మాట్లాడుతూ.. ‘ఆవుల కోసం చలికోట్లు తయారుచేయిస్తున�

    “మహా పవర్ షేర్” బ్లూ ప్రింట్ రెడీ…బిగ్ సర్ ప్రైజ్ ఏంటంటే

    November 14, 2019 / 04:52 AM IST

    మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన ఒక రోజు తర్వాత శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ల మధ్య ఓ పొత్తు ఖారారైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మూడు పార్టీలు ఓ బ్లూ ప్రింట్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరించనున్న

    అయోధ్య ప్రశాంతం : కొనసాగుతున్న నిషేధాజ్ఞలు

    November 10, 2019 / 12:55 AM IST

    రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్య ఊపిరి పీల్చుకుంది. తీర్పు నేపథ్యంలో ఇంకా నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ విధించడంతో నగరమంతా నిర్మానుష్యంగా మారిపోయింది. భద్రతా చర్యల్లో భాగంగా అయో�

    అయోధ్య తీర్పుపై ఎవరేమన్నారంటే

    November 10, 2019 / 12:47 AM IST

    అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును బీజేపీ, కాంగ్రెస్‌ సహా ప్రధాన పార్టీలన్నీ స్వాగతించాయి. ఈ తీర్పును సుప్రీం చరిత్రలో మైలురాయిగా అభివర్ణించాయి. ఇదే సామరస్యాన్ని కొనసాగించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చాయి. కేంద్ర, ప్రభుత్వం పోలీసుల హెచ్చరికల

10TV Telugu News