Ayodhya

    అయోధ్య తీర్పు.. రైల్వే శాఖ అలర్ట్: స్టేషన్లలో హై సెక్యూరిటీ

    November 9, 2019 / 04:48 AM IST

    వివాదాస్ప రామ జన్మభూమి అయోధ్య తీర్పు వెలువడనున్న  క్రమంలో రైల్వేశాఖ అప్రమత్తమయ్యింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లతో పాటు  పలు  అన్ని స్టేషన్లలోను.. రైళ్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. . ప్రతీ ప్రయాణీకుడిని క్ష

    అయోధ్య 1528 – 2019 : తీర్పులు..ట్విస్టులు 

    November 9, 2019 / 04:25 AM IST

    అయోధ్య భూ వివాదంలో ఎన్నో మలుపులు. ఊహకందని ట్విస్ట్‌లు. 1528 నుంచి మొదలుకొని .. 2019 వరకు ఊహకందని పరిణమాలు చోటు చేసుకున్నాయి. అసలు అయోధ్య భూ వివాదం ఏంటి? అక్కడ ఉన్నది రామమందిరమా? మసీదా? అయోధ్య వివాదంపై ఏ ఏ కోర్టుల్లో ఎలాంటి వాదనలు జరిగాయి? ఎలాంటి తీర్ప�

    అయోధ్య తీర్పు : యూపీతో పాటు పలు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు 

    November 9, 2019 / 04:18 AM IST

    రామజన్మభూమి అయోధ్య కేసు విషయంలో ఈరోజు సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించనుంది. దీంతో దేశవ్యాప్తంగా టెన్షన్ వాతావరణ  నెలకొంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అంతా టెన్షన్..టెన్షన్ గా ఉంది. ఈ క్రమంలో పలు ముందస్తు చర్యలు తీసుకున్న ప్రభుత్వం అన్ని

    అయోధ్య తీర్పు : తిరుమల శ్రీవారి ఆలయానికి భారీ భద్రత

    November 9, 2019 / 03:58 AM IST

     రామ జన్మభూమి అయోధ్య వివాదంపై తీర్పు రానుంది. దీంతో తిరుమలలోని శ్రీవారి ఆలయం పరిసరాల్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 30మంది మంది క్విక్ సరెస్పాన్స్ టీమ్ తో పాటు 300లమంది అక్టోపస్ సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. తిరుమల కొండ కి

    అయోధ్యలో గంభీర వాతావరణం : 144 సెక్షన్..భారీ బందోబస్తు

    November 9, 2019 / 01:07 AM IST

    అయోధ్యలో గంభీర వాతావరణం నెలకొంది. ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించబోతోంది. 2019, నవంబర్ 09వ తేదీ శనివారం ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూ

    అయోధ్యపై నిర్ణయమేదైనా..సయోధ్యను విస్మరించరాదు – మోడీ ట్వీట్

    November 9, 2019 / 12:47 AM IST

    అయోధ్యపై నిర్ణయమేదైనా..సయోధ్యను విస్మరించరాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం ఒక ముగింపుకు వచ్చే సమయం ఆసన్నమైంది. అయోధ్యలోని వివాదాస్పద రామజన�

    బిగ్ బ్రేకింగ్ : అయోధ్య కేసులో రేపే సుప్రీం తీర్పు

    November 8, 2019 / 03:49 PM IST

    అయోధ్యలో వివాదాస్పద రామజన్మ భూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీం కోర్టు శనివారం(నవంబర్-9,2019)తీర్పు ఇవ్వనుంది. 1992 లో బాబ్రీ మసీదు కూల్చివేసినప్పటి నుండి దశాబ్దాల అనిశ్చితికి సుప్రీం ముగింపు పలికింది. తీర్పు సందర్భంగా ఇవాళ(నవంబర్-8,2019)ఉదయం భ

    టెన్షన్.. టెన్షన్..: అయోధ్య కేసులో తీర్పు.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

    November 8, 2019 / 02:45 AM IST

    అయోధ్య కేసు.. సుప్రీం కోర్టులో రెండున్నర దశాబ్ధాలకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసు. దేశంలోని కోట్లాది మంది హిందువులు ముస్లింల మనోభావాలతో ముడిపడిన కేసు ఇది. ఇందులో తీర్పు ఇవ్వడం సుప్రీం కోర్టుకే తలకుమించిన భారమవగా.. ఇప్పటికే కేసుకు సంబంధించి విచ

    మన్ కీ బాత్ : దీపావళి శుభాకాంక్షలు…కోట్లాది మందికి ఆనందం కలిగించేలా అయోధ్య తీర్పు

    October 27, 2019 / 10:19 AM IST

    దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవాళ(అక్టోబర్-27,2019)58వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తూ…భారతీయులతోపాటు అనేక దేశాల్లోని ప్రభుత్వాలు, ప్రజలు, సామాజిక సంస్థలు కూడా దీపావళి ఎ�

    దీపోత్సవ వేడుకల్లో అయోధ్య :ఆకట్టుకుంటున్న కళాకారులు 

    October 26, 2019 / 10:24 AM IST

    దీపావళి పండుగ సంబురాలలో ఉత్తరప్రదేశ్ వెలిగిపోతోంది. ముఖ్యంగా దీపావళి సందర్భంగా శ్రీరాముడు జన్మించి అయోధ్యలో సీఎం ఆదిత్యానాథ్ 5.5 లక్షల దీపోత్సవాన్ని చేయటానికి విస్తృత ఏర్పాట్లు చేసింది.  శ్రీరాముడు 14 సంవత్సారల వనవాసం ముగించుకుని సీతా సమ�

10TV Telugu News