Ayodhya

    చర్చల ద్వారా అయోధ్య సమస్య పరిష్కరించుకుందాం: శ్రీ శ్రీ రవిశంకర్ 

    March 8, 2019 / 10:00 AM IST

    ఢిల్లీ : అయోధ్య సమస్యను చర్చల ద్వారా సామరస్య పూర్వకంగా పరిష్కారించుకుందాం అని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు.  అయోధ్య వివాద పరిష్కారానికి  సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యస్ధాపకుడు శ్�

    మందిరమా-మసీదా : రెండు నెలల్లో తేల్చాలని కమిటీ ఏర్పాటు

    March 8, 2019 / 05:42 AM IST

    ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, జస్టిస్ ఎఫ్ఎమ్ఐ ఖలిఫుల్లా,సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచులు కూడా ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీకి

    మధ్యవర్తిత్వమే మార్గమా? : అయోధ్య కేసులో తీర్పు రిజర్వ్

    March 6, 2019 / 08:41 AM IST

    అయోధ్య ల్యాండ్ వివాదాన్ని శాశ్వత పరిష్కారం కోసం కోర్టు ఆధ్వర్యంలో నియమించే మధ్యవర్తికి అప్పగించాలా వద్దా అన్నదానిపై తీర్పుని రిజర్వ్ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసుపై బుధవారం(మార్చి-6,2019) విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి �

    అయోధ్యలో 144 సెక్షన్ : 21న రామమందిర నిర్మాణానికి శంకుస్ధాపన

    February 17, 2019 / 06:04 AM IST

    ఫైజాబాద్ :  వివాదాస్పద రామజన్మ భూమి.. అయోధ్యలో ప్రభుత్వం నిషేధాజ్ఞలు అమలు చేస్తోంది. ఫిబ్రవరి 21 న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్ధాపన చేసేందుకు ద్వారాక పీఠాధిపతి శంకరాచార్యస్వామి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి తలపెట్టిన పాదయాత్ర స�

    బిగ్ బ్రేకింగ్ : 21న అయోధ్య నిర్మాణం ప్రారంభం

    January 30, 2019 / 01:24 PM IST

    ప్రయాగ్ రాజ్: ఫిబ్రవరి 21 న అయోధ్యలో  రామాలయ నిర్మాణం చేపడుతున్నట్లు ధర్మ సంసద్ ప్రకటించింది.  కుంభమేళా సందర్భంగా బుధవారం ఇక్కడ సమావేశమైన సాధు సంతులు ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వామి స్వరూపానంద సరస్వతి ఆధ్వర్యంలో సమావేశమైన 500 మందిసాధు సంతుల�

    అయోధ్య కేసు..వివాదంలో లేని భూమిపై కేంద్రం పిటిషన్

    January 29, 2019 / 06:43 AM IST

    అయోధ్య కేసుకి సంబంధించి మంగళవారం(జనవరి 29, 2019) కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వివాదాస్పద రామజన్మభూమి-మసీదు దగ్గర్లో వివాదంలో లేని 67 ఎకరాల స్థలాన్ని అసలైన యజమానులకు అప్పగించేందుకు అనుమతివ్వాలని ఇవ్వాలని సుప్రీంని కేంద్రం కోర�

    ఎంతకాలం తాత్సారం: అయోధ్యకేసు వాయిదా

    January 27, 2019 / 02:47 PM IST

    ఢిల్లీ:  అయోధ్య రామజన్మభూమి వివాదంపై జనవరి 29 నుంచి జరగాల్సిన విచారణ మళ్ళీ వాయిదా పడింది.  రామజన్మభూమి వివాదంపై దాఖలైన పిటీషన్లు విచారించడానికి సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో కొత్త ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఇందులో ఇద్దరు న్యాయమూర

    24 గంటల్లో తేల్చేస్తాం: అయోధ్యపై యోగీ వ్యాఖ్యలు

    January 26, 2019 / 03:10 PM IST

    లక్నో: అయోధ్యలోని రామజన్మభూమి అంశంపై ప్రజలలో ఓపిక బాగా నశిస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈవివాదంపై సుప్రీంకోర్టు సాధ్యమైనంత త్వరగా తీర్పు చెప్పాలని,  లేనిపక్షంలో దానిని తమకు అప్పగిస్తే, 24 గంటల్లోనే అంశాన్ని ప

    రామ జన్మభూమి కేసు: కొత్త ధర్మాసనం ప్రకటించిన సుప్రీం కోర్టు

    January 25, 2019 / 03:59 PM IST

    ఢిల్లీ: అయోధ్య రామ జన్మభూమి వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన నూతన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. అయోధ్య వివాదంపై  ఇంతకు ముందు ఏర్పాటు చేసిన రాజ్యాంగ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూ�

    అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆర్‌ఎస్‌ఎస్‌ డెడ్‌లైన్‌

    January 18, 2019 / 11:16 AM IST

    ఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆర్‌ఎస్‌ఎస్‌ డెడ్‌లైన్‌ విధించింది. 2025 నాటికి రామ మందిర నిర్మాణం పూర్తి చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వమే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆర్‌ఎస్‌ఎస్‌ నేత భయ్యాజీ జోషి తెల�

10TV Telugu News