Home » Ayodhya
దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన అయోధ్య భూ వివాదంపై ఈ రోజు(నవంబర్-9,2019) ఉదయం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ స్వాగతించారు. తీర్పుపై శనివారం సాయంత్రం ఆయన స్పందించారు. ఇది ఎంతో ఆనందకరమైన క్షణం. మహోన్నతమైన ఉద్యమంలో పాల్గ�
యావత్ భారతం దశాబ్దాలుగా ఎదురుచూసిన అయోధ్య తీర్పును నవంబర్ 9,2019 శనివారం సుప్రీంకోర్టు వెలువరించిన విషయం తెలిసిందే. అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సీజేఐ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసం �
యావత్ భారతం దశాబ్దాలుగా ఎదురుచూసిన అయోధ్య తీర్పును ఈ రోజు(నవంబర్-9,2019)ఉదయం సుప్రీంకోర్టు వెలువరించిన విషయం తెలిసిందే. అయోధ్య తీర్పును తాము స్వాగతిస్తున్నామని ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ జాఫర్ ఫరూకి అన్నారు. గౌరవంగా సు�
భారత దేశ చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గరోజు అని శివసేన చీఫ్ ఉథ్థవ్ ఠాక్రే అభివర్ణించారు, వివాదస్పద స్థలంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అందరూ అంగీకరించారని ఆయన అన్నారు. నవంబర్ 24న అయోధ్యకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు. ఈలోగ�
అయోధ్య రామజన్మ భూమి-బాబ్రి మసీదు కేసులో సుప్రీంకోర్టు నేడు వెలువరించిన తీర్పును గౌరవిస్తున్నామని.. స్వాగతిస్తున్నామని అజ్మీర్ దర్గా ఆధ్మాత్మిక అధినేత దీవాన్ జైనుల్ అబెదిన్ అలీ ఖాన్ అన్నారు. అందరికంటే న్యాయవ్యవస్థ అత్యున్నతమైనదని, ద
దశాబ్దాలుగా కొనసాగిన వివాదాస్పద రామజన్మ భూమి-బాబ్రి మసీదు కేసుపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా మాట్లాడతూ..సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనదని అభివర్ణించారు. రామ మందిర నిర్మాణ�
వివాదాస్పద రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన నేపథ్యంలో టీవీ డిబేట్లు, బైట్లకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తమ పార్టీకి చెందిన అధికార ప్రతినిధులు, నాయకులకు ఆదేశాలు జారీ చేసింది. అయోధ్య తీర్పు�
సుప్రీంకోర్టు తీర్పుపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పందించింది. తీర్పు నిరాశపరిచిందని, కానీ తీర్పును గౌరవిస్తామని లా బోర్డు ఛైర్మన్ జాఫర్ యాబ్ గిలానీ వ్యాఖ్యానించారు. తమకు ఐదు ఎకరాల స్థలం అక్కర్లేదని చెప్పారు. దేశ ప్రజలంతా సంయమన�
వివాదాస్పదన అయోధ్యలో రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పు అనంతరం హిందూ మహాసభ న్యాయవాది వరుణ్ కుమార్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. “ఇది చారిత్రాత్మక తీర్పు. ఈ తీర్పుతో, సుప్రీంకోర్టు ఐక్�
అయోధ్యలో రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పును గౌరవిస్తున్నామని సున్నీ వక్ఫ్ బోర్డు లాయర్ జిలానీ పేర్కొన్నారు. సుప్రీం తీర్పు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సుప్రీం తీర్పును గౌరవిస్తాం. కానీ తాము ఆ తీ�