azad samaj party

    Chandrashekhar Azad : యూపీ ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తుకి సిద్ధం..భీమ్ ఆర్మీ చీఫ్

    June 29, 2021 / 09:45 PM IST

    వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేసేందుకు తమ పార్టీ సిద్దంగా ఉందని మంగళవారం భీమ్ ఆర్మీ మరియు ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు.

    కొత్త రాజకీయ పార్టీ లాంఛ్ చేసిన భీమ్ ఆర్మీ చీఫ్

    March 15, 2020 / 01:10 PM IST

    దేశ రాజకీయాల్లోకి కొత్త పార్టీ వచ్చేసింది. కొత్త పార్టీని ప్రకటించబోతున్నట్టు ఇటీవల ప్రకటించిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఆదివారం(మార్చి-15,2020)తన పార్టీ ‘ఆజాద్ సమాజ్ పార్టీ’ని లాంఛ్ చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) వ్యవస్థాపకుడు క

10TV Telugu News