Home » Bablu Manjhi
సెప్టిక్ ట్యాంకులో దిగి ఆరుగురు మరణించిన విషాద ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఒకరు దిగి బయటకు రాకపోవడంతో మరొకరు దిగారు..ఇలా ఆరుగురు చనిపోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలో డియోగడ్ జిల్లా దేవీపూర్ పోలీ�