Home » Babri Masjid Action Committee
ముగిసిపోయిందనుకున్న అయోధ్య కేసులో సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటీషన్ దాఖలు అవనుంది. ధ్వంసమైన మసీద్ నుంచి ప్రతి ఇటుకా తమకే ఇవ్వాలంటూ బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ కోర్టులో ఈ పిటీషన్ దాఖలు చేసేందుకు నిర్ణయించింది.