Home » badradri kottagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. మణుగూరు బీటీపీఎస్ ప్లాంట్ సమీపంలో బైక్ను లారీ ఢీకొనడంతో బైక్పై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు.