bagamathi river

    Boat capsizes : బీహార్‌లో మునిగిన పడవ…10 మంది పిల్లలు గల్లంతు

    September 14, 2023 / 12:29 PM IST

    బీహార్ రాష్ట్రంలో గురువారం ఘోర పడవ ప్రమాదం జరిగింది. ముజప్ఫర్ నగర్ జిల్లాలోని బాగమతి నదిలో 30 మంది పిల్లలతో వెళుతున్న పడవ ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. సహాయ సిబ్బంది, గత ఈతగాళ్లు రంగంలోకి దిగి 20 మంది పిల్లల్ని రక్షించారు....

10TV Telugu News