Home » BAJANA
తూర్పు గోదావరి జిల్లా తొండంగిలో కరోనా కలకలం రేగింది. ఉమ్మడి కుటుంబంలో 21 మందికి కరోనా పాజిటివ్గా నిర్థరణ అయింది. ఇటీవల ఓ కుటుంబం ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లి వచ్చింది. ఆ తర్వాత మరో నాలుగు కుటుంబాలతో కలిసి ఇంట్లో భజన కార్యక్రమం నిర్వహించారు. వీర
భారతీయ జెండాలను పట్టుకుని 'భారత్ మాతాకి జై' నినాదాలతో ప్రవాస భారతీయులు పాకిస్తాన్ విదేశీ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు.