Balaji . gun firing

    ప్రేమిస్తున్నానంటూ యువతిని వేధిస్తూ..తల్లిపై జవాన్ కాల్పులు

    February 22, 2020 / 06:06 AM IST

    గుంటూరు జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో ఓ ఆర్మీ జవాన్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో రమాదేవి అనే  మహిళకు గాయాలయ్యాయి. కాల్పుల్లో గాయపడిన రమాదేవిని చికిత్సనిమిత్తం హాస్పిటల్

10TV Telugu News