Home » Balakrishna Speech
తాజాగా నేడు భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వరంగల్ లో జరిగింది. ఈ ఈవెంట్లో బాలకృష్ణ సినిమా గురించి, ఎన్టీఆర్ గురించి, అభిమానుల గురించి, సినిమాలకు ప్రభుత్వాలు సహకరించాలని మాట్లాడారు.
తెనాలిలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో బాలకృష్ణ మాట్లాడుతూ.. మీ అందరి గుండల్లో నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్. విశ్వానికే నట విశ్వరూపం చూపిన ఎన్టీఆర్ కారణజన్ముడు. నేను ఈ కార్యక్రానికి రావటం ఒక చరిత్రాత్మకం..............
అఖండ దెబ్బకు.. కరోనా పరార్..!
బన్నీ నోట.. జై బాలయ్య.. తగ్గేదే లే..!
సీమనీటి కోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పోరాటం చేద్దామన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. .హిందూపురంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొని ప్రసంగించారు.
మనసులో ఒక పని అనుకున్నప్పుడు అది సాధించడానికి కావల్సిన సంకల్పాన్ని యోగా ఇస్తుందని, యోగం అంటే మనసుని గెలుచుకోవడం అంటూ పలు రకాల యోగాసనాల గురించి చెప్పి, యోగా యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేశారు బాలకృష్ణ..