Home » Balasore
కాలేజీ అధికారులు కానీ పోలీసులు కానీ నిందితుడైన ఉపాధ్యాయుడిపై ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో ఆమె వేదన మరింత పెరిగిందని స్నేహితులు అన్నారు.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. గూడ్స్ రైలు వ్యాగన్ లో చెలరేగిన మంటలను ఫైరింజన్లతో ఆర్పివేశారు.
వేసవి సెలవులు ముగిసాయి. స్కూల్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ ఓ గ్రామంలో మాత్రం విద్యార్ధులే కాదు టీచర్లు కూడా స్కూల్ కు వెళ్లటానికి జంకుతున్నారు. అది ఒడిశా రైళ్ల ప్రమాదం ఘటన తరువాత..రైళ్ల ప్రమాదానికి స్కూల్ కు సంబంధమేంటీ..? విద్యార్దులు ఎందు�
ఈదురుగాలికి బోగీలు ముందుకు కదలడంతో ఆరుగురు మృతి చెందారు.
ఆమె భర్త బతికే ఉన్నాడు. తన భార్య చేసిన పనికి కంగుతిన్నాడు.
Balasore Railway track resume : ఘోర రైలు ప్రమాదం జరిగిన బాలాసోర్ లో రైల్వేట్రాక్ల పునరుద్ధరణ పనులు పూర్తి చేశారు.దీంతో సోమవారం ఉదయం బాలాసోర్ నుంచి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుతోపాటు పలు ప్యాసింజరు రైళ్లు రాకపోకలు సాగించాయి. రైలు ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే రైల
Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలులో ఇనుప ఖనిజం ఉండటమే కారణం అని తెలిపారు. గూడ్స్ ను ఢీకొట్టడంతో బోగీలు గాల్లోకి..
ఒడిశా రైలు దుర్ఘటన బాధితులకు బాసటగా నిలిచేందుకు ఎల్ఐసీ ముందుకు వచ్చింది. వారికి ఆర్ధికంగా ఉపశమనం కలిగించేందుకు సెటిల్మెంట్ క్లెయిమ్లను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కొన్ని సడలింపులను ప్రకటించింది.
అలాగే ప్రజలకు భద్రత కల్పించడానికి రైళ్లలో కవచ్ ప్రొటెక్షన్ సిస్టమ్ వెంటనే అమలు చేసేలా మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు.
విశాఖ కలెక్టరేట్ లో అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విశాఖలో రైలు దిగాల్సిన ప్రయాణికులు 342 మంది ఉన్నట్లుగా గుర్తించారు.