Home » Ballistic missiles
ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులను చైనా, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో వాస్తవ నియంత్రణ రేఖ..
2020లో బాగ్దాద్లో డ్రోన్ దాడిలో ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిమ్ సులేమానీని అమెరికా బలగాలు హతమార్చిన విషయం విధితమే. తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పలు సార్లు అమెరికాను ఇరాన్ హెచ్చరించింది.
ఉత్తర కొరియా ఆదివారం స్వల్ప శ్రేణి క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించడమేనని దక్షిణ కొరియా సైన్యం ఖండించింది.
మిస్సైల్ ప్రయోగాల్లో ఉత్తర కొరియా వెనక్కి తగ్గడం లేదు. క్షిపణుల మీద క్షిపణులను ప్రయోగిస్తోంది. మిస్సైళ్ల ప్రయోగాల్లో కిమ్ దేశం దూకుడును చూసి ప్రపంచ దేశాలు సైతం వణికిపోతున్నాయి.
ప్రపంచం ఒకవైపు.. తాను ఒక్కడిని ఒకవైపు అంటూ వ్యవహరిస్తోన్న ఉత్తరకొరియా అధినేత కిమ్ జొంగ్ తన నియంత వైఖరిని మరోసారి బయట పెట్టుకున్నారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా జపాన్ తూర్పు ప్రాంత సముద్ర తీరంపైకి ఉత్తర కొరియా రెండు బాలిస్టిక్స్ క్�
దక్షిణ చైనా సముద్రంపై యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. డ్రాగన్ దేశం ప్రతికారంగా రెండు బాలిస్టిక్ మిసైళ్లను పేల్చింది. ఇందులో ఒకటి భారత్ కు సమీపంగా..భూటాన్ సరిహద్దుల నుంచి ప్రయోగించడం కలవరానికి గురి చేసింది. అమెరికా నిఘా విమానం యూ 2 చక్కర్లు కొట్�