జాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని తెలియచేశాడు. జైద్ ఖాన్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం వచ్చింది. మా సినిమా తెలుగు ట్రైలర్ ని............
యూపీలోని వారణాసిలో మండుడిహ్ రైల్వే స్టేషన్ పేరును ‘బనారస్’గా మార్చేశారు నార్త్ ఈస్టరన్ రైల్వే (NER) అధికారులు. 64ఏళ్ల తర్వాత భారత రైల్వే మ్యాప్లోకి బనారస్ గా తిరిగి చేరింది.
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు 21రోజుల పాటు లాక్ డౌన్ అంటూ మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. అయితే దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు అవుతున్న సమయంలో లక్షలాది మంది పేద ప్రజలు ఎన్నో ఇబ్బందుల�