Bandarupalli

    నింగికెగిసిన గంగమ్మ : వాటర్ ఫౌంటేన్ కాదు..మిషన్ భగీరథ పైపులైన్

    March 31, 2019 / 02:09 AM IST

    తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పథకంలో నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు కలుగుతున్నాయి. అక్కడక్కడ పైపులు పగిలిపోవడం, లీకేజీ సమస్యలు ఏర్పడుతున్నాయి. దీనితో నీరు బయటకు ఎగజిమ్ముతోంది. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా చిన�

10TV Telugu News