Home » Bandi Sanjay BJP President
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. పీవీని టీవీ అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ నర్సింహారావు 101వ జయంతిని పురస్కరించుకొని ఎక్కడికి పోయాడంటూ బండి ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలు లేవుకాబట్టి కేసీఆర్ బయట�
ఆందోళన కారులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మీ ఆవేదన కేంద్ర ప్రభుత్వానికి తెలుసునని సంజయ్ అన్నారు. మీరంతా దేశ భక్తులు, దేశ సేవకోసం పనిచేయడానికి ముందుకు వచ్చారు, దయచేసి పుకార్లు నమ్మవద్దు అంటూ బండి సంజయ�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్నది ప్రజా సంగ్రామయాత్ర కాదని ప్రజావంచన యాత్ర అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు ఘాటుగా విమర్శించారు.
బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తాం.. ఆ సమయం దగ్గరకు వచ్చిందన్నారు. ఇటీవలే దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ లలో ఎన్నికలతో స్పష్టమైందన్నారు.