Home » Bandi Sanjay criticized
కాంగ్రెస్ పార్టీకి అదరణ లేదన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకి రూ. లక్షల కోట్ల నిధులు ఇచ్చామని తెలిపారు.
రైతులకు రుణమాఫీ చేయలేదని విమర్శించారు. 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు.
అధిక ద్రవ్యోల్బణం తగ్గించేందుకు జీవన వ్యయాన్ని పెంచండి అని సూచించారు. అధిక ద్రవ్యోల్బణం పెట్టుబడులను ఆకర్షించడంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్ర పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు.