Home » bandi sanjay kumar bjp president
పోడు భూములు, ధరణి పోర్టల్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నేడు మౌన దీక్ష చేపట్టనున్నారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు కరీంనగర్
బీజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సోమవారం నల్లగొండ జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో జరిగిన ఘటనలో బిజెపి, టిఆర్ఎస్ రెండు పార్టీల నేతలపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా జిల్లా ఇ
తెలంగాణలో త్వరలో పాదయాత్రల పర్వం మొదలు కానుంది. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు బీజేపీ నేతలు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ మేరకు ఆగస్టు 9న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పాదయాత్ర మొదలు కానుంది. చార్మినార్ భా