Home » bandi sanjay
ఇటీవల టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం జైలులో ఉన్న కార్యకర్తల్ని పరామర్శించిన అనంతరం బండి సంజయ్ మీడియాతో
బండి సంజయ్ నేతృత్వంలోనే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ జరిగింది. పేపర్ లీక్ సూత్రధారి రాజశేఖర్ బండి సంజయ్, బీజేపీ ఫాలోవర్. కుట్రపూరితంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసి ప్రభుత్వాన్ని బదునామ్ చేయాలనుకున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం
తెలంగాణ మహిళా కమిషన్ కు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ లేఖ రాశారు. బుధవారం విచారణకు హాజరు కావాలన్న మహిళా కమిషన్ నోటీసులపై ఆయన రిప్లై ఇచ్చారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై ఆ పార్టీ ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జి కన్నం అంజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ పై పలు విమర్శలు చేశారు. బండి సంజయ్ దళితులపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ నేపథ్యంలో ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన కమిషన్ సోమవారం బండి సంజయ్కు నోటీసులు జారీ
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టార్గెట్ గా మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. మోదీ వల్లే ఆస్కార్ వచ్చిందంటారేమో అని ఆయన సెటైర్ వేశారు. తన ట్వీట్ తో పొలిటికల్ గా మంట పెట్టారు కేటీఆర్.
సీఆర్ ను తెలంగాణకు పరిమితం చేయాలని కేంద్రం చూస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు. బీజేపీకి ఎదురు తిరిగితే తప్పుడు కేసుల్లో ఇరికిస్తారు. బీజేపీలో చేరితే కుంభకోణాలు మొత్తం పోతాయి.(BJP Vs BRS)
కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను తాను సమర్థించను అని ఎంపీ అరవింద్ తేల్చి చెప్పారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదన్నారు. సామెతలను ఉపయోగించే సమయంలో జాగ్రతగా ఉండాలని హితవు పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా పవర్ సెంటర్ కాద�
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
మూడేళ్ల క్రితం టు వీలర్ మీద తిరిగిన బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు అయిన వెంటనే కార్లలో తిరుగుతున్నారు. సంజయ్కి రూ.1,000 కోట్ల ఆదాయం ఉంది. కరీంనగర్లో గ్రానైట్, వజ్రాల షాప్స్, అనేక సంస్థలను బెదిరించి డబ్బులు వసూలు చేశారు. దమ్ముంటే సంజయ్పై సిబిఐ, ఈ