Home » bandi sanjay
రైతుబంధు ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పారు. నిరూపించలేకపోతే మీరు రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు.
బీజేపీ మృత్యుంజయ హోమాలు
హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి వద్ద జరిగిన మౌనదీక్షలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గోన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా మృత్యుంజయ హోమాలు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేయడం, ఎంపీ కార్యాలయంపై దాడి.. వంటి అంశాలను మోదీ అడిగి తెలుసుకున్నారు.
బీజేపీ అంటే బక్ వాస్ జుమ్లా పార్టీ అని అభివర్ణించారు. ఎన్డీఏలో సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి సంస్థలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయన్నారు.
ట్టకేలకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు బెయిల్ మంజూరు అయింది. బుధవారం సంజయ్ తరపు న్యాయవాది దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదనలకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది.
బీజేపీ నేతలు చేపట్టిన శాంతి ర్యాలీ శంషాబాద్ నుంచి ప్రారంభమైంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షడు నడ్డా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ పట్ల లోక్సభ స్పీకర్ రెస్పాండ్ అయ్యారు. ఈ ఉదంతం పట్ల తనకు 48గంట్లలోగా పూర్తి రిపోర్ట్ పంపించాలని కేంద్ర హోంశాఖకు ఆదేశాలిచ్చారు.
కరీంనగర్ లో తనపై నమోదు చేసిన కేసుపై విచారించాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు బండి సంజయ్. కరీంనగర్ జుడిషియల్ మెజిస్ట్రేట్ తనపై ఇచ్చిన రిమాండ్ ఆర్డర్ను క్వాష్ ..