Home » bandi sanjay
కేంద్ర జలశక్తి మంత్రికి బండి సంజయ్ లేఖ
పాదయాత్రలకు సిద్ధమవుతున్న నేతలు
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం (జూన్ 14) ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. బీజేపీ పెద్దల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు.
హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షుడు
దేశ ప్రజలందరికి ఉచిత వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించిన ప్రధాని నరేంద్రమోడీకి తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. దేశ ప్రజల ఆరోగ్యం గురించి మోడీ ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో ఈ నిర్ణయం అద్దం ప�
దేశ ప్రజలంతా కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్న సమయం ఇది. దేశ ప్రజల ప్రాణాలను కాపాడుకునే దిశగా అందరి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఫస్ట్ వేవ్ లో అలా ప్రయత్నించి విజయం సాధించాం. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి మరోసారి..
ఈటల రాజేందర్ రాక బీజేపీ బాగానే కలిసొస్తుందట. ఈ మాటల స్వయంగా తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ అంటున్నారు. ఈటల రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని
నాలుగు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి సంతోష్ తో పాటు పలువురు నేతలను ఈటల కలిశారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం వ్యవహారం బీజేపీలో కొత్త వివాదానికి కారణమైంది. లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం విషయంలో టీఆర్ఎస్ నేతలను బీజేపీ నేతలు కలవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తిరుపతిలో జనసేనాని ప్రచారం చేస్తారా..? ఉమ్మడి పార్టీ అభ్యర్థికి జనసేన మద్దతు నిజంగా ఉందా..? ప్రచారానికి వచ్చేందుకు పవన్ షరతులు పెట్టారా..?