Home » bandi sanjay
యాత్రకు సర్వం సిద్ధం
2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది.
సెప్టెంబర్ 20 తర్వాత టీఆర్ఎస్ కొత్త రాష్ట్ర కమిటీని నియమిస్తామన్నారు కేటీఆర్. ఇందులో మహిళలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.
ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర తేదీ ఖరారయ్యింది. ఈ నెల 28 నుంచి పాదయాత్ర చేయనున్నారు. ముఖ్యనేతలతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడింది. బీజేపీ సీనియర్ నేత కళ్యాణ్ సింగ్ మృతితో ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్ తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.
మంత్రి కిషన్రెడ్డి ‘జన ఆశీర్వాద యాత్ర’కు తిరుమల నుంచి శ్రీకారం చుట్టారు. తిరుమలేశుడిని దర్శనం చేసుకున్న తర్వాత వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించారు.
సినీనటి కరాటే కళ్యాణి బీజేపీలో చేరారు. హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ నేతృత్వంలో బీజేపీలో చేరారు.
2021, ఆగస్టు 13వ తేదీ శుక్రవారం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఆ పార్టీకి చెందిన నేతలు పాదయాత్రపై స్పష్టతనిచ్చారు. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద..పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ ను ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఇతర నేతలు ఆవిష్కరించారు.
Motkupalli Narasimhulu : సీనియర్ రాజకీయ నేత మోత్కుపల్లి నర్సింహులు బీజేపీని వీడారు.. గతేడాది టీడీపీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న నర్సింహులు.. శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడ
సచివాలయంలో పని చేసే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని కోరుతూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా ఇంతవరకు పదోన్నతులు కల్పించకపోవటం శోచనీయం అని ఆయన అన్నారు.