Home » bandi sanjay
టచ్ చేసి చూడు బిడ్డా! _ బండిపై కేసీఆర్ సీరియస్
టచ్ చేసి చూడు బిడ్డా! : బండిపై కేసీఆర్ సీరియస్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్థాయికి మించి మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు ముఖ్యమంత్రి కేసీఆర్.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో మెజార్టీ విజయాన్ని సాధించిన ఈటల రాజేందర్ హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర ఆఫీసుకు రానున్నారు. ఈటల రాకతో బీజేపీ ఆఫీసు వద్ద సన్మానానికి భారీ ఏర్పాట్లు చేశారు.
దళిత బంధు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని, టీఆర్ఎస్ సంగతి చూస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు.
హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై నమ్మకం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు అంటూ ఆయన తెలుగులో ట్వీట్ చేయడం విశేషం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణ ప్రజల శ్రేయస్సుకు..
గెలుపు అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.. తనను అత్యధిక మెజారితో గెలిపించిన హుజూరాబాద్ ప్రజలకు ఈటల కృతఙ్ఞతలు తెలిపారు.
ఎంతో ఉత్కంఠగా రేపిన హుజూరాబాద్ ఉపఎన్నికల తుది ఫలితం మరికొద్ది నిమిషాల్లో తేలనుంది. ఇక ఇప్పటికే ఈటెల గెలుపు ఖాయమైనట్లు తెలుస్తోంది.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా..తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కు ఫోన్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై ఆరా తీశారు.
మేమే గెలవబోతున్నాం.!