Home » bandi sanjay
సోమవారం బండి సంజయ్ కాన్వాయ్పై జరిగిన దాడి బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టికి వెళ్లడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంజయ్కి ఫోన్ చేశారు.
బండి సంజయ్ నల్గొండ పర్యటన ఉద్రిక్తతకు దారితీసిన తరుణంలో రెండవ రోజు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు సూర్యాపేట జిల్లాలో బండి పర్యటించనున్నారు.
బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కేసీఆర్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రైతులను కలిసేందుకు వెళ్లిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై టీఆర్ఎస్ దాడులు.. కేసీఆర్ భయానికి..
వరి కొనుగోళ్ల వ్యవహారం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్ర స్తాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఇరు పార్టీల నేతలు సై అంటే సై అంటున్నారు.
రైతులపై దాడులు బీజేపీకి అలవాటే! _
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బండి సంజయ్ టూర్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. 2021, నవంబర్ 15వ తేదీ సోమవారం ఉదయం నుంచి బండి సంజయ్ను అడుగడుగునా టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి.
సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. సీఎం రైతుల పట్ల గజినిగా మారారని ఎద్దేవా చేశారు. రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు.
నల్గొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. జిల్లాలోని అర్జాలబావి ఐకేపీ కొనుగోలు కేంద్ర దగ్గర ఉద్రిక్తత నెలకొంది.
టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. బీజేపీ నేత బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్పై విమర్శలు ఎక్కుపెట్టారు. కేసీఆర్ టైం వేస్ట్ చేయడు.. టైం పాస్ చేస్తాడ
గత ఆరుసార్లకు భిన్నంగా.. ఏడోసారి బీజేపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రానున్నారు.