Home » banej upholds
ఒకేఒక్క ‘ఓటరు’ కోసం 8 మంది సిబ్బందితో ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది ఎన్నికల సంఘం. గుజరాత్ ఎన్నికలు జరుగనున్న క్రమంలో మరోసారి వార్తల్లో నిలిచింది ఈ ఒకే ఒక్క ఓటరు పోలింగ్ కేంద్రం.