Home » Bangalore drugs case
తాండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 19న విచారణకు రావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది.