-
Home » Bank Fraud Probe
Bank Fraud Probe
Nama Nageswara Rao: ఎంపీ నామా ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు.. నోటిసులు జారీ!
June 12, 2021 / 07:36 AM IST
టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో, కంపెనీల్లో ఈడీ సోదాలు ముగిశాయి. ఖమ్మం, హైదరాబాద్లో మొత్తం ఆరు చోట్ల సోదాలు చేసిన ఈడీ, కీలక డాక్యుమెంట్లు, నగదును స్వాధీనం చేసుకుంది.