Home » bankura
శుభదీప్ మిశ్రా అలియాస్ దీపు బీజేపీ టిక్కెట్పై పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. గత ఏడు రోజులుగా మిశ్రా కనిపించకుండా పోయారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం(మార్చి-21,2021)బంకురాలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ర్యాలీకి హాజరైన ప్రజలను చూస్తేంటే మే-2న బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమైపోయినట్లు తెలుస్తోందని ప్రధాని అన్నారు.