barbershops

    Telangana : నెలకు 250 యూనిట్ల విద్యుత్ ఫ్రీ..వారికి మాత్రమే

    April 5, 2021 / 12:41 PM IST

    తెలంగాణలోని రజకులు, నాయీ బ్రాహ్మణులకు గుడ్‌న్యూస్ చెప్పారు సీఎం కేసీఆర్. అన్ని సెలూన్ షాపులు, లాండ్రీ షాపులు, దోభీఘాట్లకు నెలకు 250 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం.

10TV Telugu News