Basant Panchami

    పోటెత్తిన భక్తులు : కోటి 50 లక్షల మంది పుణ్యస్నానాలు

    February 11, 2019 / 07:44 AM IST

    ప్రయాగ్ రాజ్:  ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న  కుంభమేళాలో వసంత పంచమి సందర్భంగా ఆదివారం కోటి 50 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది.  దేశం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులు హర్ హర�

10TV Telugu News